News
సీఎం మాటకు విలువ ఇచ్చి గౌరవిస్తున్నాం
సీఎం చంద్రబాబు మాటకు విలువ ఇచ్చి ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని గౌరవిస్తున్నామని చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అన్నారు. సీఎంపై జేసీ వ్యాఖ్యలు సరికాదని ఆయన హితవుపలికారు. బాబు కృషి వల్లే ఎన్నికల్లో గెలిచామన్నారు. దమ్ముంటే టీడీపీని వదిలి విడిగా పోటీ చేసి గెలవాలని జేసీకి ప్రకాష్ నాయుడు సవాల్విసిరారు. కాంగ్రెస్ హయాంలో తమపై దాడులు జరిగినా జేసీ దివాకర్రెడ్డి నోరు జారడం సరికాదని ప్రకాష్ నాయుడు అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








